తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పదేళ్ల క్రితం బీజేపీ బలం వేరు… ఇప్పుడు బలం వేరు. 2018లో ఒక్క గోషామహాల్ అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ.. 2023 ఎన్నికల్లో ఏకంగా 8 అసెంబ్లీ సీట్లు సాధించి అందరికి షాక్ ఇచ్చింది..

అంతలోనే మరో నాలుగు నెలలకే ఏకంగా 8 పార్లమెంటు స్థానాలు సాధించి గులాబీకి పార్టీని సున్నాకే పరిమితం చేసింది. తెలంగాణలో బీజేపీ సైలెంట్ సునామీ రాబోతోందా అన్నదానిపై ఈ వీడియోలో ప్రత్యేక కథనం చూడండి…
