కరోనా ఉన్నా అభిమాన నేత కోసం బారులు తీరిన అభిమానులు…!

-

కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. బీహార్ లో బలమైన నేత కావడంతో ఆయన చివరి చూపుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఎల్జెపి చీఫ్ చిరాగ్ పాస్వాన్ చివరి కర్మలు చేసారు. ఆయన కుమారుడు, ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు నివాళి అర్పించారు. పోలీసులు కరోనా నిబంధనలు పెట్టినా సరే వారు మాత్రం ఆగలేదు. మాస్క్ లు ఉన్నా లేకపోయినా వారు అందరూ భారీగా వచ్చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news