ఈనెల 27న జగన్ కొత్త ఇల్లు గృహ ప్రవేశం

-

వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27న తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేయనున్నారు. ఇదివరకే ఆ ఇంటికి గృహ ప్రవేశం తేదీ ఖరారు చేసినప్పటికీ.. అప్పుడు ఆయనకు వీలు కుదరలేదు. దీంతో తన కొత్త ఇంటి గృహ ప్రవేశ తేదీని 27కు ఫిక్స్ చేశారు.

ys jagan new house Griha Pravesh is on 27th

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆయన తన కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. దాంతో పాటు పార్టీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని కూడా అదే రోజు జగన్ ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమానికి వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందురూ రావాలని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news