మోదీ, విశాల్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.!

-

ప్రకాష్ రాజ్ కు ఏదయినా విషయం మాట్లాడాల్సి వస్తే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఇక తాను ఎప్పుడూ విభేదించే ప్రధాన మంత్రి మోదీ ని అస్సలు విడిచి పెట్టరు.ఇప్పుడు కూడా ప్రకాష్ రాజ్ కు ఒక విషయంలో కోపం వచ్చి ట్వీట్ చేశారు.రీసెంట్ గా విశాల్ కాశి కి వెళ్ళాడట,అక్కడ జరిగిన అభివద్ధిని చూసి ఆనంద పడ్డాడట. దీనితో ప్రధాన మంత్రి మోడీ గారిని పొగుడుతూ ట్వీట్ చేశాడు.

ఆ ట్వీట్ లో నేను కాశీ కి వెళ్లానని ఎంతో బాగా ఉందని, గంగానది ఎంతో పవిత్రంగా మారిందని, చాలా ఈజీ గా అక్కడికి వెళ్లగలుగుతున్నాం. మీరు అద్భుతంగా అభివృద్ధి చేశారంటూ ఇలా విశాల్ ట్వీట్ వేశాడు.దీనికి మోదీ గారు కూడా రిప్లై ఇచ్చారు. దీనిపై చాలా మంది నెటిజన్స్ మోదీ గారిని విమర్శించారు.

modhi

 

తాజాగా ఇప్పుడు సీన్ లోకి ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యారు. తాను ట్విట్టర్ లో సినిమా భాష లో షాట్ ఓకే నెక్స్ట్? అంటూ పోస్ట్ చేశారు. ఇలా అర్దం కాకుండా ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా వాళ్ళను మోదీ బుట్టలో వేసుకుని తనకు నచ్చి నట్లుగా యాక్టింగ్ చేపిస్తున్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ వుంది అని నెటిజన్స్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news