పృధ్వీ కి సంబంధించి మరొక అతిపెద్ద లీక్ – వీడియో ?? 

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతి మరియు పృథ్వి ఆడియో టేప్ గురించి రాజకీయం రసవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి టీడీపీ జనసేన మరియు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఆందోళనలు నిరసనలు చేస్తుండగా మరోపక్క పృద్వి ఎస్ వి బి సి భక్తి ఛానల్ చైర్మన్ గా గత కొంత కాలం నుండి ఉంటున్న 30 ఇయర్స్ పృద్వి రాసలీలల ఆడియో టేప్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

ఈ ఆడియో టేప్ వెన్న చాలామంది వైసిపి ప్రభుత్వం పై మరియు అదే విధంగా పార్టీ అధ్యక్షుడు జగన్ పై తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న ఎల్లో మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. దీంతో ఆడియో టేప్ లీక్ అవడంతో దానికి సంజాయిషీ చెప్పి తన గొంతు విని మిమిక్రీ చేశారని కానీ పార్టీ అధిష్టానం మేరకు ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పృద్వి.

 

ఇటువంటి నేపథ్యంలో ఈ ఆడియో టేప్ లీక్ గొడవ జరుగుతుండగానే పృథ్వి కి సంబంధించిన మరో అతిపెద్ద లీక్ అంటూ వార్తలు వినబడుతున్నాయి. ఆడియో తో పాటు ఈ సారి వీడియో కూడా లీక్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇంటర్నెట్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news