యాభై ఏళ్ళ వయస్సులో తండ్రి అయిన సీఎం..!

-

పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కి సంబంధించి ఒక వార్త వెలుగు లోకి వచ్చింది. ఇక వివరాల లోకి వెళితే.. 50 ఏళ్ల వయసు లో పంజాబ్ సీఎం తండ్రి అయ్యారు ఆయన భార్య గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డ కి జన్మనిచ్చారు.

సీఎం దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య తో విడాకులు తీసుకున్న తర్వాత భగవంత్ మాన్ 2022లో డాక్టర్ గురుప్రిత్ కౌర్ ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు తాజాగా పంజాబ్ సీఎం భగవాన్సింగ్ భార్య గురుప్రీత్ కౌర్ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news