IPL 2024: రాజస్థాన్ పై పంజాబ్ గ్రాండ్ విక్టరీ

-

Punjab Kings beat Rajasthan Royals by 5 wickets: ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న నామమాత్రపు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్, రాజస్థాన్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై పంజాబీ కింగ్స్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచులో పంజాబ్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది.

Punjab Kings beat Rajasthan Royals by 5 wickets

ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో ఐదు వికెట్ కోల్పోయి ఛేదించింది. సామ్ కరణ్ 63 పరుగులు నాటౌట్, రూసో 22 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్, చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news