IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్.. విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నీలో 44 మ్యాచ్ లు పూర్తి కాగా ఇక ఇవాళ కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌  మరియు పంజాబ్‌ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయి లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగుతోంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు చెందిన టాస్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన పంజాబ్‌ కింగ్స్ జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, నాథన్ ఎల్లిస్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి

Read more RELATED
Recommended to you

Latest news