కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకునే కర్మ పట్టలేదు..!

-

బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకునే కర్మ కాంగ్రెస్ కి పట్టలేదని మాజీ మంత్రి పుష్ప లీలా అన్నారు స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతే కరహత కవితకు లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి ఉద్యమం చేస్తున్నట్లు లిక్కర్ రాణి ఫీలవుతోందని ఎద్దేవా చేశారు రైతులకి లేని అవకాశం ధర్నా చేయడానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది అని అన్నారు. శనివారం గాంధీభవన్లో మాజీ మంత్రి పుష్ప లీలా మాట్లాడారు.

10 సంవత్సరాల్లో ప్రజల గురించి పట్టించుకోని కవితకి స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. అలానే కాంగ్రెస్ ని ప్రశ్నించే హక్కే లేదన్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి ఉద్యమం చేస్తున్నట్లు లిక్కర్ రాణి ఫీల్ అవుతోంది. కాకపోతే దిక్కుమాలిన సలహాలు తీసుకునే కర్మ కాంగ్రెస్ కి పట్టలేదన్నారు ట్రైబల్ అసైన్మెంట్ చట్టంలో స్త్రీకి గౌరవం ఇచ్చింది ఇందిరాగాంధీ. కేసీఆర్ వంటి ద్రోహి బిడ్డవి. నువ్వు కేటీఆర్ ని మించి పోయావని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news