అహంకారం తగ్గించుకో… కేటీఆర్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

-

కేటీఆర్ మంత్రి పొన్నం మాట్లాడుతుంటే కూర్చో అంటాడు ఎంత అహంకారం కేటీఆర్ బుద్ధి మార్చుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మారలేదని అన్నారు. కడియం మొన్న నేను మంత్రివి కావు కూర్చో అన్నాడు మంత్రి పదవి మా పార్టీ చూసుకుంటారని తెలిపారు ఉద్యమకారుడు రాజాకి అన్యాయం చేసింది నువ్వు అని ఫైర్ అయ్యారని డిప్యూటీ సీఎం పదవి లాక్కున్నామని అవమానకరంగా మంత్రి పదవి తీయించుకున్న చరిత్ర మీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కావాలని ఎమ్మెల్యే వదిలేసి ఎమ్మెల్యే సీటు కోసం రాజకీయ అన్యాయం చేసావని అన్నారు. నా గురించి ముందు మాట్లాడింది కడియం శ్రీహరి అని ఫైర్ అయ్యారు. మా పార్టీ విషయాల గురించి వాళ్ళకి ఏంటి అని ప్రశ్నించారు. అధికారం పోయాక కూడా మా పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని కోప్పడ్డారు నాకు పదవులు ముఖ్యమా పదవులు నాకు ముఖ్యమా అని అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news