గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్..!

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెంచిగర్ల ఘటన మీద గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సాయంత్రం చెంగిచెర్ల వెళ్తారని ప్రకటించారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హోలీ పండుగను చెంగిచెర్ల లో హిందువుల మీద దాడి జరిగింది మహిళలు యువత గాయపడ్డారు. ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

MLA Rajasingh of Goshamahal

వాళ్ళని పరామర్శించి వస్తానని చెప్తుంటే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని అడిగారు. హిందువుల మీద దాడులు జరిగితే ఊరుకోమని అన్నారు హిందూ మహిళలకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని చెప్పారు ఎనిమిదో నిజం అయిన కేసీఆర్ హయాంలో హిందువుల మీద దాడి జరిగిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news