రష్మీకి కరోనా పాజిటివ్ !

-

తెలుగు బుల్లితెర మీద లీడింగ్ యాంకర్ గా ఉన్న్న రష్మీ గౌతమ్ కరోనా బాతిన్ పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి జబర్దస్త్ సుధీర్ కూడా కరోనా బారిన పడ్డారని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై సుధీర్ ఏమీ స్పందించ లేదు కూడా. అయితే ఇప్పుడ ఆయనతో షోలో కాస్త హల్చల్ చేసే రష్మీ గౌతమ్ కూడా కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయం మీద ఆమె కూడా స్పందించలేదు. మరి ఆమెకు నిజంగా కరోనా వచ్చిందా ? లేదా ? అనేది ఆమె స్పందిస్తే కానీ ఏమీ చెప్పలేం. అయితే ఆమెకు కరోనా సోకడంతో ఆమె షూటింగ్స్‌ అన్నింటికీ దూరంగా ఉంటుందని చెబుతున్నారు. అలానే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించి అక్టోబర్ 23వ తేదీన అలాగే అక్టోబర్ 28 తేదీన జరిగాల్సిన షూటింగ్స్‌ ను క్యాన్సిల్ చేసినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news