Ipl 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా… ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఈ మ్యాచ్ అబుదాబీ లోని షేక్ జయాద్ స్టేడియం లో జరగనుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లీసేన మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (డబ్ల్యు), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news