మరోసారి ప్రభుత్వ భూములు వేలం వేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం !

-

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ప్రభుత్వ భూములు వేలం వేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ – శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పాన్మక్త ప్రాంతంలో సర్వే నెంబర్ 83/1 లో ఉన్న 18.67 ఎకరాలను వేలం వేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

Revanth Reddy government to auction government lands once again
Revanth Reddy government to auction government lands once again

ఒక్కో ఎకరం విలువ రూ.101 కోట్లకు విక్రయించనున్నట్టు ప్రకటన విడుదల చేసింది టీజీఐఐసీ.

Read more RELATED
Recommended to you

Latest news