షాకింగ్ : రక్తం కక్కుతూ మరణించిన రోశయ్య

-

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య ఇవాళ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన మరణించిన సంఘటనపై ఓ షాకింగ్ నిజం బయట పడింది. కొద్ది కాలం గా రాజకీయాల కు దూరంగా ఉంటున్న రోశయ్యకు.. హైదరాబాద్‌ లోని అమీర్‌ పేట లో గత తన ఇంటిలో ఉదయం వరండాలో కూర్చో వడం బాగా అలవాటు.

ఎప్పట్లాగే.. ఇవాళ ఉదయమూ.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి… వరండాలో కూర్చున్నారు. అనంతరం ఉదయం 6.30 గంటల సమయంలో… వారు వచ్చి చూసే.. సరికి.. నోటి నుంచి రక్తం కారుతూ.. అపస్మారక స్థితిలో రోశయ్య ఉన్నారు. దీంతో వారు హుటాహుటిన బంజారాహిల్స్‌ స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. మార్గ మధ్యలోనే.. ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలోకి వెళ్లింది. కాగా… రేపు ఒంటి గంట కు మహా ప్రస్థానంలో మాజీ ముఖ్య‌మంత్రి రోశయ్య అంత్య క్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news