BREAKING: హైదరాబాద్‌లో విలేకరిపై కత్తులతో రౌడీ షీటర్ సోహెల్ గ్యాంగ్ దాడి !

-

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు ఐన తర్వాత క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. జర్నలిస్ట్ లపైన దాడులు పెరిగిపోయాయి. అయితే, తాజాగా హైదరాబాద్‌ లో మరో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లో విలేకరిపై కత్తులతో దాడి చేసారూ రౌడీ షీటర్లు. మైలార్ దేవ్ పల్లిలో రెచ్చిపోయింది రౌడీ షీటర్ సోహెల్ గ్యాంగ్.

Rowdy sheeter Sohel gang attacked journalist with knives in Hyderabad

సోహెల్ అరాచకాలు తన‌ యూట్యూబ్‌లో టెలిక్యాస్ట్ చేశారు రిపోర్టర్ మూబీన్. దీంతో కక్ష్య పెంచుకొని అర్ధరాత్రి మూబీన్‌పై కత్తులతో దాడి చేసింది సోహెల్ గ్యాంగ్. అడ్డుకున్న వారిపై కూడా దాడి చేసి.. ఇప్పుడు నా చేతి నుండి తప్పించుకున్నావు, ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి పారిపోయింది సోహెల్ గ్యాంగ్. అర్ధరాత్రి ముబీన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబీకులు.

Read more RELATED
Recommended to you

Latest news