BREAKING : సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్

-

టాలీవుడ్ హీరో, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఇవాల్టి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది అపోలో ఆస్పత్రి వైద్య బృందం. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కు ఐసీయు లో చికిత్స కొనసాగుతొందని… నిన్న సాయంత్రం వెంటి లెటర్ తొలగించామని అపోలో ఆస్పత్రి వైద్యులు.. హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

క్రమంగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగు పడుతోందని… చికిత్స కు తేజ్ స్పందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అప్పుడప్పుడు తేజ్ స్పృహలోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు వైద్యులు. సాయి ధరమ్ తేజ్ దగ్గర కు ఎవ్వరినీ అనుమతి చేయడం చేయడం లేదని వైద్యులు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ నీ క్లోజ్ గా డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వం లోని వైద్య బృందం మానిటరింగ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news