సత్యసాయి జిల్లా గ్యాంగ్ రేపు ఘటన పురోగతి..!

-

శ్రీ సత్యసాయి జిల్లా లో జరిగిన గ్యాంగ్ రేప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  నల్లబొమ్మనపల్లి  లో తండ్రీకొడుకును కొట్టి అత్తాకోడళ్లపై అనుగును సృష్టించిన విషయం వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పీసీసీ పుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరగా కేసును భేదిస్తామని చెప్పారు.

అప్పతికి వెళ్లారు. అత్యాచారానికి గురైన అత్తాకోడళ్లను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం
అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news