ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల…!

-

గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవి నిజమయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే… ఏపీలో ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ క్రమం లో కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ని నియమించారు. ఏపీ మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హై కమాండ్ పెట్టింది.

ఇది ఇలా ఉంటే ఈ మేరకు కేసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఏపీపీఎస్సీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వైయస్ఆర్టిపిసి షర్మిల కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేయగా, షర్మిల కి ఊహించినట్లు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతల్ని అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news