షర్మిల చెప్పినట్టే అంతా జరుగుతోంది .. బాబు భవిష్యత్తు – జాతకం మొత్తం పర్ఫెక్ట్ గా ..!

-

సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, షర్మిల  ముగ్గురు వైసీపీ పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర లో ఫుల్ బిజీ అయి రాష్ట్ర వ్యాప్తంగా కాలినడక నడిచిన వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో కొంత బాధ్యతను తన కుటుంబ సభ్యులకు అప్ప చెప్పడం జరిగింది. ఆ టైంలో ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చిన వైయస్ షర్మిల చంద్రబాబును ఉద్దేశించి బై బై బాబు అనే సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి అందరిలో జోష్ నింపారు. Image result for sharmilla vs chandrbaabuచాలావరకూ వైసీపీ పార్టీలో రోడ్ షోలలో బై బై బాబు అనే నినాదం ప్రజల్లోకి బలంగా దూసుకుపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా బై బై బాబు అనే రీతిలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సరిగ్గా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా షర్మిల చెప్పినట్టే అంతా జరుగుతోంది.

 

మేటర్ లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా స్టార్ట్ అవ్వక ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అప్పట్లో ప్రజలు బై బై బాబూ అంటే ఇప్పుడు నాయకులు బై బై చెబుతున్నారు. దీంతో షర్మిల చెప్పినట్టే బాబు జాతకం మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ప్రస్తుతం నడుస్తుంది అన్న టాక్ ఏపీ రాజకీయాల్లో వినబడుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news