ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా సింగరేణికి మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. దీంతో ఆదివారం సాయంత్రం బ్యాంకాక్ లో జరగనున్న కార్యక్రమంలో సింగరేణి ఎండీ ఈ అవార్డును అందుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. కష్టజీవుల కష్ట ఫలితం అంతర్జాతీయ స్థాయిలో సింగరేణికి అవార్డు లభించడానికి ప్రధాన కారణం అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు అభినందనలు తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సింగరేణికి మరో అంతర్జాతీయ అవార్డు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నామినేషన్ వేసే ముందు అయోధ్యకు రాహుల్, ప్రియాంక గాంధీ?
ఉత్తరప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు. గాంధీ...
ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో...
లోక్సభ పోరులో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్!
ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్...