రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్న సోమేష్ కుమార్

-

తెలంగాణ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రిలీవ్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

దీనికి ఒక రోజు మాత్రమే గడువు ఉండడంతో ఏపీ ప్రభుత్వానికి గురువారం లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది డిఓపిటి. ఈ నేపథ్యంలో రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్. డిఓపిటి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news