IPL 2022 : నేడు రాజస్థాన్ తో తాడోపేడో తేల్చుకోనున్న ఢిల్లీ..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 58 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్లఅంచనా :
Rajasthan Royals : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, జిమ్మీ నీషమ్/రాస్సీ వాన్ డెర్ డస్సెన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

Delhi Capitals : డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c & wk), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే

Read more RELATED
Recommended to you

Latest news