HardikPandya: హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం..

-

లక్నో సూపర్ జెంట్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించింది. ఈ టోర్నీలో మూడవసారి స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు ఐపిఎల్ యాజమాన్యం కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 30 లక్షల జరిమానా విధించింది.

Hardik Pandya banned from next IPL’s first match as BCCI takes strict action against MI captain

దాంతో పాటు తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ. ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ నిన్న చివరి మ్యాచ్ ఆడగా… హార్దిక్ పాండ్యా 2025 ఐపీఎల్ లో తన మొదటి మ్యాచ్ కు దూరం కానున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news