నేడు భారత్‌ – సౌతాఫ్రికా మధ్య నాల్గో టీ-20.. జట్ల వివరాలు ఇవే

-

ఇండియా, సౌత్ఆఫ్రికా జట్ల మధ్య ఇవాళ నాలుగో టి20 మ్యాచ్ జరగనుంది. ఈ టి 20 మ్యాచ్ రాజ్కోట్ వేదికగా 7:00 సమయంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్లో 2-1 తేడాతో సౌత్ ఆఫ్రికా జట్టు ఆధిక్యంలో ఉంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే.. ఆ జట్టు సిరీస్ గెలిచే వుంటుంది. ఇక వివరాల్లోకి వెళితే…

India : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (c, wk), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్

South Africa : టెంబా బావుమా (సి), క్వింటన్ డి కాక్, డ్వైన్ ప్రిటోరియస్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్ (WK), డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నార్టే, తబ్రైజ్ షమ్సీ

Read more RELATED
Recommended to you

Latest news