T20WC2024: పాకిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా

-

India won by 6 runs: ఐసీసీ t20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్లో… టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. లో స్కోర్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది టీమిండియా. నిన్న న్యూయార్క్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

India won by 6 runs

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు అలౌట్ అయింది. అటు పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో… ఈడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా దాటికి.. పాకిస్తాన్ బ్యాటర్లు విలవిలాడిపోయారు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news