IND vs SA : 4వ టీ 20లో సఫారీలపై టీమిండియా గ్రాండ్ విక్టరీ

-

నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 82 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో సిరీస్ 2-2 తో సమానం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్మెన్లలో హార్దిక్ పాండ్యా 46 దినేష్ కార్తీక్ 55 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నారు. ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ఆఫ్రికా 16 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. డసెన్ 20 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా పరుగులతో రిటైర్డ్ హాట్ గా ఎదిగాడు.

బవుమా.. 8 పరుగులతో రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుతుంది. ఆవిష్ ఖాన్ ఒకే ఓవర్లో డసెన్, మార్కో జాన్ సీన్, మహారాజ్ లను ఔట్ చేసి దక్షిణాఫ్రికా పట్టణంలో కీలక పాత్ర పోషించాడు. ఆవేష్.. కాకుండా chahal రెండు వికెట్లు, అక్షర్ పటేల్ మరియు హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికాపై పరుగుల వరంగల్ టీమిండియాకు ఇదే భారీ విజయం.

Read more RELATED
Recommended to you

Latest news