Sreesanth: కొచ్చి టస్కర్స్ నాకు ఇంకా పైసలియ్యలేదు

-

Sreesanth: కొచ్చి టస్కర్స్ నాకు ఇంకా పైసలియ్యలేదంటూ బాంబ్ పేల్చారు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్.  2011 సంవత్సరం లో ఐపీఎల్ లో చేరిన కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు ఒక ఏడాది రద్దు అయిన సంగతి తెలిసిందే.

Kochi Tuskers Kerala Yet to Pay Money to its Players, Sreesanth Asks Owners

అయితే ఈ జట్టులో టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ ఆడారు. తమతో పాటు శ్రీలంక ఆటగాళ్లు ముత్తయ్య మురళీధరన్, మహిళా జయం ఎలాంటి వారికి కూడా ఆ జట్టు యాజమాన్యం బాకీ ఉందని శ్రీకాంత్ ఆరోపణలు చేశారు. ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై బీసీసీఐ పాలకమండలి జౌక్యం చేసుకొని ఏడాదికి 18% మళ్ళి చొప్పున చెల్లింపు జరిగేలా చూడాలని కోరారు శ్రీ శాంత్.

Read more RELATED
Recommended to you

Latest news