Virat Kohli: గ్రౌండ్‌లోనే ఏడ్చేసిన కోహ్లీ..

-

Virat Kohli:  టీ20 వరల్డ్‌కప్ విజేత‌గా టీమిండియా గెల‌వ‌డంతో విరాట్ కోహ్లీ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే ఏడ్చేశాడు. తర్వాత త‌న కుటుంబానికి వీడియో కాల్ చేసి విన్నింగ్ క్ష‌ణాల‌ను పంచుకున్నాడు. కాగా, కోహ్లీ క‌న్నీరు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాగా, టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 176-8 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 రన్స్ మాత్రమే చేసింది. బ్యాటింగ్‌లో క్లాసెన్ 52, డికాక్ 39, స్టబ్స్ 31, మిల్లర్ 21 రన్స్ చేశారు. భారత బౌలర్లలో పాండ్యా 3, అర్ష్‌దీప్, బుమ్రా తలో వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news