CSK కి పెద్ద షాక్..!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరో ఏడు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఈరోజు ఇరు జట్లు రెడీ అవుతున్నాయి.

ఈ సమయంలో చెన్నై కి పెద్ద షాక్ తగిలింది శ్రీలంక యువ పేసర్ మతిషా పతిరన గాయపడ్డాడు గత వారం శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండవ టి20 లో శ్రీలంక యువపేస్ మతిషా పతిరన కి గాయమైంది దీంతో జట్టు కి దూరంగా ఉన్నాడు నాలుగైదు వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారు కొన్ని మ్యాచ్లకి అందుబాటులో ఉండకపోవచ్చు అతను కనుక ఒకవేళ మ్యాచ్ కి దూరమైతే బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహమాన్ ఆడనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news