T20 World Cup: నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా కీలక మ్యాచ్..వర్షం అడ్డంకి!

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ కీలక పోరు జరగనుంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్  మధ్య మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగనుండగా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అద్దంకి అవుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. ్మ్

ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

 

రోహిత్ శర్మ (c), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రిషబ్ పంత్/దినేష్ కార్తీక్ (wk), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ద్

 

నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హుస్సేన్, నూరుల్ హసన్ (wk), యాసిర్ అలీ, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news