T20WC 2024: విజేత, రన్నరప్‌ల ప్రైజ్ మనీ ఎంతంటే.?

-

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్ – దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. అయితే ఇందులో విజేత జట్టుకు $2.45 మిలియన్ల ప్రైజ్‌ మనీ దక్కనుంది. అదేవిధంగా రన్నరప్ జట్టు‌కు $1.28 మిలియన్లు అందనున్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్ రాత్రి 8గంటలకు బార్బడోస్ బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది. 2014లో ఫైనల్‌కు చేరుకున్న భారత్‌ తుది పోరులో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.

South Africa vs India, Final

Read more RELATED
Recommended to you

Latest news