Virat Kohli: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సంచలన రికార్డు సొంతం

-

టి20 క్రికెట్లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా t20 మ్యాచ్లలో 100 సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి టీం ఇండియా క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. పంజాబ్ జట్టుతో మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. దీంతోపాటు ఇదే మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన భారత ఫీల్డ్ గా కూడా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 173 క్యాచ్లు పట్టాడు.

Virat Kohli becomes 1st Indian with 100 fifty-plus scores in T20s during RCB vs PBKS clash

కాగా, ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా… నిన్న బెంగళూరు వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సిబి జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news