టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

-

ఇవాళ టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ సంబంధించిన టాస్‌ కాసేపటి క్రితమే వేశారు. అయితే.. మరోసారి శ్రీలంక జట్టే .. టాస్‌ గెలిచింది. దీంతో శ్రీలంక కెప్టెన్‌ దాసున్ షానక బ్యాటింగ్‌ చేయాలని తన నిర్ణయాన్ని తెలిపాడు. దీంతో టీం ఇండియా మొదటగా బౌలింగ్‌ చేయనుంది. ఇక ఈ రోజు కూడా ధావనే కెప్టెన్‌ గా ఉండనున్నాడు.

ఇక టీం వివరాల్లోకి వస్తే….

శ్రీలంక జట్టు: అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (వి.కె), భానుకా రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలాంకా, దాసున్ షానక (సి), వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షన్ సందతన్, కసున్ రాజితన్

ఇండియా జట్టు : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

 

Read more RELATED
Recommended to you

Latest news