శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్..!

-

శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఒక అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు శ్రీకాళహస్తి ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news