నేడు తెలంగాణాలో 178 కరోనా కేసులు, 6 మరణాలు..!

-

తెలంగాణాలో నేడు 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా 3,920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకు 1,742 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా మరో 2,030 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణాలో కరోనా బారినపడి 148 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news