వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అడవివరం జైలు నుంచి ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి దాటిన తర్వాత ఒక సుమో వాహనంలో విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. దీంతో నేడు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. మొత్తం 107 రోజుల పాటు విశాఖలో ఈ కేస్ విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సిట్ దర్యాప్తుని ఎన్ఐఏ కి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు ఎన్ఐఏ వద్దకు శ్రీనివాస్
-
Read more RELATEDRecommended to you
Telangana: క్షుద్ర పూజలు చేస్తున్నారని భార్యభర్తలపై కర్రలతో దాడి
Telangana: క్షుద్ర పూజలు చేస్తున్నారని భార్యభర్తలపై కర్రలతో దాడి చేశారు. ఈ...
కిమ్ జోంగ్ కింగ్డమ్ లో రెడ్ లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విచిత్రమైన నిబంధనలతో అక్కడి...
దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ.. మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45...