స్టైల్ ఐకాన్ ఎడిషన్ 2023: పింక్ కార్పెట్ పై తళుక్కుమన్న తారలు !

-

ప్రతి సంవత్సరం జరిగే స్టైల్ ఐకాన్స్ ఎడిషన్ లో భాగంగా ఈ సంవత్సరం కూడా జరిపారు. ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ప్రముఖ హీరోయిన్ లు తమ అందాలతో ప్రేక్షకులకు కనువించు చేశారు. పింక విల్లా సంస్థ ఏర్పాటు చేసిన పింక్ కార్పెట్ పై హొయలు ఒలకబోస్తూ చేసిన వాక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ షో కు హాజరు అయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే, శ్రీయ, రాశి ఖన్నా, దిశ పటాని, జాన్వీ కపూర్ , అమైరా దస్తూర్ మరియు వాణికపూర్ లు ఉన్నారు.

వీరు తమ డిజైనర్ లు చేసిన డ్రెస్ లను ధరించి స్టేజి పైన అలా పింక్ కార్పెట్ పైన నడిచి వస్తుంటే స్వర్గం నుండి దేవతలు దిగివచ్చారు అన్నంతలా ఉంది. ప్రస్తుతం ప్రముఖ డిజైన్ దుస్తులను ధరించిన హీరోయిన్ ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news