IPL 2022 : నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 54 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 55 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ ముంబై లోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (సి), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషినిగ్టన్ సుందర్/శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్/సీన్ అబాట్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news