మూడు నెలల్లో వీరి బాగోతాలన్నీ బయటపెడతాం: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ

-

పోలీసుల వ్యవహర శ్తెలిప్తె పుట్టపర్తి లో జరిగిన గ్రీవెన్స్ లో ఎస్పీ మాధవరెడ్డి కి ఫిర్యాదు చేసారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. ధర్మవరం నియోజకవర్గంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సిఐలు వైసీపీ కోసం పనులు చేస్తున్నారు అన్నారు. అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసిన దాడులు చేసినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు.

నియోజకవర్గం లో పాలేగాళ్ల పాలన నడుస్తోంది అని చెప్పారు. అలానే మూడు హత్య కేసుల్లో నిందితుడు ఇక్కడ డీఎస్పీని రెకమెండ్ చేసి పోస్టింగ్ వేయించారు అని కూడా అన్నారు. మూడు నెలల్లో వీరి బాగోతాలన్నీ బయటపెడతాం.ఆధారాలతో సహా అన్నింటిని కోర్టుకు అందజేస్తాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news