సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదు! మర్డర్.!

-

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యువ హీరో మరణం వెనక బాలీవుడ్ కు చెందిన పెద్ద మనుషులు ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక అది చాలా మంది వారిపై సోషల్ మీడియాలో విరుచుకు పడ్డారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని అప్పట్లో డాక్టర్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం తో ఆ విషయం కొన్ని రోజులకు మరిచి పోయారు.

mumbai police interrogated sushanth singh rajput actress sanjana sanghi

ఇప్పుడుమళ్లీ ఈ విషయంపై దుమారం చెలరేగుతోంది.తాజాగా అప్పట్లో మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన రూప్ కుమార్ షా  సుశాంత్ ది మర్డర్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్ బాడీ కి పోస్ట్ మార్టం చేయడానికి వెళ్లినప్పుడు ఆ వీఐపీ మృత దేహం ఉందని అది హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది అని తెలిసింది.అతని బాడీపై మరియు మెడపై గాయాలున్నాయి.

two of sushanth fans roped themselves

సుశాంత్ సింగ్ బాడీని చూసిన వెంటనే తాను ఇది సూసైడ్ కాదని మర్డర్ అని పై అధికారులకు తెలియజేశానని అయితే మా పై అధికారులు మాత్రం పోలీసులు ఒప్పుకోరు అని చాలా త్వరగా పోస్ట్ మార్టం చేసి పోలీసులకు బాడీని అప్పగించమన్నారని వారు చెప్పినట్టే తాను చేశానన్నాడు. ప్రస్తుతం రూప్ కుమార్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news