T20 World Cup : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

-

2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నారు. టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్  ఫేవరేట్ గా దిగుతుంటే.. అమెరికాతో ఓటమి తర్వాత పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ :

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, పంత్, సూర్య కుమార్ యాదవ్, దూబే, హర్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్

 

పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ :

రిజ్వాన్, బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్, జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

Read more RELATED
Recommended to you

Latest news