టీడీపీ కమిటీ ప్రకటన..ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్న, టీఎస్‌ రమణ.

-

సంస్థాగత ప్రక్షాళనకు టీడీపీ నడుం బిగించింది. దీనిలో భాగంగా ఈరోజు కొత్తగా రాష్ట్రాల కమిటీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించాడు..టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణను ప్రకటించారు..24మంది సభ్యులతో కొత్త పొలిట్ బ్యూరోను ప్రకటించారు..27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేశారు..ఈ కమిటీలో ఆరుగురిని వైస్‌ ప్రెసిడెంట్లుగా నియామించారు..సెంట్రల్‌ జనరల్ కమిటీ సభ్యులుగా మరో 8మందిని ప్రకటించారు..అయితే ఇప్పటి వరకూ ఏపీ స్టేట్ కమిటీని టీటీడీ అధిస్ఠానం..తర్వలోనే కొత్త అధ్యక్షుడు ఏపీ కమిటీని ప్రకటించనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news