Telangana : కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభ వార్త..!

-

కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది .కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండో విడత ట్రైనింగ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుందని టిఎస్ఎస్పి ప్రకటించింది. తొలి దశలో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభం అయ్యింది . అయితే సరిపడా వసతులు లేకపోవడంతో మిగతా వారి ట్రైనింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు వసతులు కల్పించామని, 4250 మంది కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని TSSP వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news