వదినతో అక్రమ సంబంధం…ఆ తర్వాత ఆమె కూతురుతో !

-

వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె కూతురు మీద కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఉప్పల్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం పుస్తకాల సాయి కుమార్‌ (43) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

హతుడికి వరుసకు వదిన అయ్యే పుస్తకాల శారద (40) అనే మహిళ కు భర్త లేకపోవడంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆమె కూతురు శివానీ (23) మీద కన్నేశాడు సాయి కుమార్. ఇది తట్టుకోలేని తల్లి సాయి కుమార్‌ను హత్య చేయాలని నిర్ణయించుకొని పుస్తకాల దీపక్‌ కుమార్‌ (42), యల్లా బాలకృష్ణ (35) సహాయంతో హత్య చేసింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news