Hyd: యూసుఫ్ గూడలో బీజేపీ నాయకుడు దారుణ హత్య..ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి మరీ !

-

Hyd: దేశంలో రోజు రోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్‌ లో ఓ దారుణ హత్య జరిగింది. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి..హత్య చేశారు కొంత మంది దుండగులు. ఈ సంఘటన హైదరాబాద్ యూసుఫ్ గూడ ఎల్ఎన్ నగర్ లో చోటు చేసుకుంది. పాలమూరు జిల్లాకు చెందిన సింగోటం రామును హత్య చేశారు కొంత మంది దుండగులు.

a crime in Yusuf Guda

ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి..ఆ తర్వాత గొంతు‌కోసి సింగోటం రామును హత్య చేశారు కొంత మంది దుండగులు. పదిమంది‌ ఎటాక్ చేసి, సింగోటం రామును చంపినట్లు చెబుతున్నారు స్థానికులు. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version