Warangal: కాజీపేటలో ట్రైన్ ఢీకొని గొర్రెల కాపరితో పాటు, 80 గొర్రెలు మృతి..

-

Warangal: కాజీపేటలో ట్రైన్ ఢీకొని గొర్రెల కాపరితో పాటు, 80 గొర్రెలు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలలోకి వెళితే…వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకొని గొర్రెల కాపరి తో పాటు, 80 గొర్రెలు మృతి చెందాయి.

A train collided with a shepherd in Kazipet

కాజీపేట వరంగల్ రూట్ లో శాయంపేట గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్ మీద ఉన్న గొర్రెలను బయటికి పంపించే క్రమంలో శాతవాహన రైలు ప్రమాదానికి గురయ్యారు గొర్రెల కాపరి. అటు గొర్రెలు కూడా మరణించాయి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news