కాంగ్రెస్‌ను ఖాళీ చేసి…రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు – అర్వింద్ ధర్మపురి

-

కాంగ్రెస్‌ను ఖాళీ చేసి…రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు అంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు అంటూ బాంబ్‌ పేల్చాడు. కేసీఆర్ ఉన్నప్పుడు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో కంట్రోల్ చేసిండు.

Aravind on cm revanth reddy

కేసీఆర్ చేసినట్టు కాంగ్రెస్ వాళ్లు బీజేపీని కంట్రోల్ చేయలేరని స్పష్టం చేశారు. దేశం మొత్తంలో కాంగ్రెస్ ఖాళీ అయితుంది, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడన్నారు అర్వింద్ ధర్మపురి. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ప్రచారాన్ని ఎత్తుకుంది. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతాడని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news