నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్

-

బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేటితో ముగియనుంది కవిత జ్యుడీషియల్ రిమాండ్. లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో ముగియనుంది ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్. దీంతో ఇవాళ కవితను కోర్టులో హాజరు పర్చనున్నారు తీహార్ జైలు అధికారులు.

BRS party MLC Kalvakuntla kavitha case today is a key development

లిక్కర్ కేసులో మార్చి 15 న అరెస్టయిన కవిత… ఇప్పటికే బెయిల్‌ కోసం చాలా పిటీషన్స్‌ వేసింది. కానీ కోర్టు మాత్రం కనుకరించడం లేదు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిమాండ్‌ ను పెంచుకుంటూ ముందుకు వెళ్లింది కోర్టు. ఇక ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news