KTR: డి శ్రీనివాస్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు

-

KTR paid tributes to the body of D Srinivas: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నాయకులు.

 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అజాత శత్రువు డి శ్రీనివాస్ అన్నారు. ఆయన చనిపోవటం బాధాకరమైన విషయం… డి శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news